ఆరోహణ: స రి గ మ ప ధ ని స
(S R1 G1 M2 P D2 N3 S)
అవరోహణ: స ని ధ ప మ గ రి స
(S N3 D2 P M2 G1 R1 S)
ఈ రాగంలో వినిపించే స్వరాలు : శుద్ధ రిషభం, శుద్ధ గాంధారం, ప్రతి మధ్యమం, చతుశృతి ధైవతం, కాకలి నిషాధం. ఈ సంపూర్ణ రాగం 5వ మేళకర్త రాగమైన మానవతి రాగము నకు ప్రతి మధ్యమ సమానం.
రచనలు
రత్నసింహాసనా - వెంకటమఖి
సచ్చిదానందమయా - ఆది - ముత్తుస్వామి దీక్షితులు
సంచారి - ఏక - సుబ్బరామ దీక్షితులు
మూలాలు
↑Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్
↑Sri Muthuswami Dikshitar Keertanaigal by Vidwan A Sundaram Iyer, Pub. 1989, Music Book Publishers, Mylapore, Chennai