ఈ రాగంలో వినిపించే స్వరాలు : చతుశృతి రిషభం, అంతర గాంధారం, ప్రతి మధ్యమం, శుద్ధ ధైవతం, కైశికి నిషాధం. ఈ సంపూర్ణ రాగం 26వ మేళకర్త రాగమైన చారుకేశి రాగము నకు ప్రతి మధ్యమ సమానం.
రచనలు
మార రతిప్రియం - ముత్తుస్వామి దీక్షితులు
నందీశం వందే - బాలమురళికృష్ణ
మహిమ దక్కించు - త్యాగయ్య
మూలాలు
↑Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్
↑Sri Muthuswami Dikshitar Keertanaigal by Vidwan A Sundaram Iyer, Pub. 1989, Music Book Publishers, Mylapore, Chennai